Switch to English

అప్పుడు డీఎంకే ఇచ్చిన టీవీలు ఇంకా పని చేస్తున్నాయా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

తమిళ నాట ఎన్నికల వేడి మొదలైంది. మార్చి లేదా ఏప్రిల్‌ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దాంతో డీఎంకే మరియు అన్నాడీఎంకే పార్టీల మద్య యుద్ద వాతావరణం నెలకొంది. ఈ రెండు పార్టీలు కూడా ఇప్పటికే నువ్వా నేనా అన్నట్లుగా ఢీ కొట్టబోతున్నాయి. డీఎంకేకు కరుణానిధి లేకుండా పోయారు, అన్నాడీఎంకేకు అమ్మ జయలలిత లేకుండా పోయారు. ఇలాంటి సమయంలో జరుగబోతున్న ఎన్నికలు అవ్వడం వల్ల ఖచ్చితంగా చాలా విభిన్నంగా ఉంటాయని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

ఈ సమయంలో తమిళనాడు మంత్రి అన్నాడీఎంకే నేత డి జయకుమార్‌ మాట్లాడుతూ గతంలో డీఎంకే వారు ప్రతి ఒక్కరిక టీవీలు ఇచ్చాం అంటూ ప్రకటనలు చేశారు. ఇప్పటికి ఆ టీవీలు పని చేస్తున్నాయా. ఒక వేళ డీఎంకే ఇచ్చిన టీవీలు పని చేస్తే వాటిని తీసుకు వస్తే లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. అదే 2011లో జయలలిత ప్రభుత్వం 6 వేల కోట్లు ఖర్చు చేసి బంగారంతో తయారు చేసిన బంగారు తాళిని అందించడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ తాళిని ఎంతో మంది కలిగి ఉన్నారు. వృదా ఖర్చుల కోసం డీఎంకే అధికంగా ఖర్చు చేసి రాష్ట్రంను లక్ష కోట్ల అప్పుల్లోకి నెట్టి వేయడం జరిగిందని మంత్రి ఆరోపించాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

ఓ పిల్ల కాలువ, ఇంకో పిల్ల కాలువని సముద్రంలో కలిపేయనుందా.?

కాంగ్రెస్ పార్టీని దూషించిన నోటితోనే, కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారు వైఎస్ షర్మిల. రాజకీయం అంటేనే అంత.! నిజానికి, ఇదేమీ తప్పు కాకపోవచ్చు.! ఇది రాజకీయం. రాజకీయం అన్నాక ఎత్తుపల్లాలుంటాయి, వ్యూహ ప్రతివ్యూహాలూ వుంటాయ్.! కాకపోతే,...

Gautham Ghattamaneni: లండన్ లో గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. నమ్రత ఎమోషన్

Gautham Ghattamaneni: తన కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ను చూస్తే మనసు ఉప్పొంగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar). ఈమేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...

అసెంబ్లీని వదిలి సొంత నియోజకవర్గానికి ఎందుకు పారిపోవాల్సి వచ్చింది.?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే హోదాలో శాసనసభకు నిన్న హాజరు అయి వుండాల్సింది. స్పీకర్ ఎన్నిక జరిగింది గనుక, స్పీకర్ గౌరవార్ధం.. సభలోని అన్ని పార్టీలకు చెందిన శాసన సభ్యులూ...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...