లాక్డౌన్లోను బెంగళూరు వెళ్లి 70 గ్రాముల కొకైన్ను గ్రాము రూ.7 వేల చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకు వచ్చిన తరుణ్ జ్యోత్సింగ్, అమిత్ కుమార్లు విద్యార్థులకు, సినిమా వారికి ఆ డ్రగ్స్ను అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. వీరిని విచారించిన పోలీసులు మరో 22 మంది పేర్లను చార్జ్ షీట్లో చేర్చినట్లుగా తెలుస్తోంది. ఆ 22 మందిలో సినీ ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు, వ్యాపార వేత్తల పిల్లలు, విద్యార్థులు కూడా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
2017 డ్రగ్స్ రాకెట్తో సంబంధం ఉన్న వారు ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధంను కలిగి ఉన్నారా అనే విషయంలో కూడా పోలీసులు లోతుగా ఎంక్వౌరీ చేస్తున్నారు. హైదరాబాద్లో డ్రగ్స్ రాకెట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశం అయ్యింది. బెంగళూరు నుండి నైజీరియన్స్ నుండి డ్రగ్స్ తీసుకు వచ్చిన తరుణ్ జ్యోత్ సింగ్ మరియు అమిత్ కుమార్ల నేర చరిత్రను వారి గత రికార్డులను కూడా పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. వీరు గతంలో ఎన్ని సార్లు డ్రగ్స్ తెచ్చారు, ఎవరికి ఎవరికి అమ్మారు అనేది వారి కాల్ డేటా ఆదారంగా సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.
60349 496376So funcy to see the write-up within this blog. Thank you for posting it 530561
292600 928567thaibaccarat dot com may be the greatest website to study casino games : like baccarat, poker, blackjack and roulette casino 939386
16393 156403I real pleased to locate this website on bing, just what I was searching for : D too saved to bookmarks . 127486
392977 643005Thank you for your amazing post! It has long been extremely insightful. I hope that youll continue sharing your wisdom with us. 751458