కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంను పలు దేశాలు మొదలు పెట్టాయి. ఇప్పటికే పదుల కొద్ది దేశాల్లో వ్యాక్సిన్ పంపిణి చేస్తున్నారు. ఇటీవలే ఇండియాలో కూడా ప్రారంభించిన విషయం తెల్సిందే. వ్యాక్సిన్ కు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఆ విషయంలో వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీలు రకరకాలుగా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో నార్వేలో ఏకంగా 23 మంది మృతి చెందడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది.
ఫైజర్ టీకాను నార్వే లో మొదట వృద్దులకు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇప్పటికే అక్కడ దాదాపుగా 30 వేల మందికి అక్కడ మొదటి డోసు టీకాను ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ముసలి వాళ్లకు ఎక్కువగా టీకాను అందించారు. టీకా తీసుకున్న 80 ఏళ్ల పై బడిన వాఉ 23 మంది మృతి చెందారు. దాంతో పలు దేశాల్లో వృద్దులు వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్నారు. మరి కొన్ని దేశాల్లో కూడా ఫైజర్ తీసుకున్న వారు మృత్యువాత పడ్డట్లుగా సమాచారం అందుతోంది. దాంతో ఫైజర్ వృద్దులకు అంత శ్రేయస్కరం కాదనే వాదన మొదలు అయ్యింది.
126511 638967Im glad I discovered your post. I would never have made sense of this subject on my own. Ive read a couple of other articles on this subject, but I was confused until I read yours. 555589
649729 860848This web site can be a walk-through its the info you wanted concerning this and didnt know who to ask. Glimpse here, and youll undoubtedly discover it. 485079
835294 295630Thank you, Ive recently been searching for info about this topic for ages and yours could be the greatest Ive identified out so far. But, what in regards towards the bottom line? Are you confident concerning the supply? 428818