ఒడిశా రాష్ట్రం జార్సుగూడా జిల్లాకు చెందిన దీపక్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. 22 ఏళ్ల దీపక్ మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. దీపక్ యాక్సిడెంట్ అయిన సమయంలో అతడి హాస్పిటల్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. దీపక్ మృతి చెందిన తర్వాత అతడి తల్లి బిశ్వాల్ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. అదే సమయంలో సోదరుడు, చెల్లెల్లు, అక్కలు కూడా నిరాశలో మునిగి పోయారు.
చివరకు వారంతా కూడా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీపక్ మృతి చెందిన బాధ నుండి తేరుకోలేక పోవడంతో పాటు ఆర్థిక పరిస్థితులు ఇతరత్ర కారణాల వల్ల కుటుంబంలోని అయిదుగురు కూడా ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు వీరిని గుర్తించి వెంటనే హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు చనిపోగా ముగ్గురి పరిస్థితి సీరియస్గా ఉన్నట్లుగా వైధ్యులు పేర్కొన్నారు.
334743 755679Fantastic blog, Im going to spend far more time reading about this subject 806250
540695 636804youve got an crucial weblog correct here! would you wish to make some invite posts on my blog? 51658