Switch to English

జస్టిస్ ఈశ్వరయ్య ఆడియో టేపుల కేసులో సెల్ మాయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,365FansLike
57,764FollowersFollow

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనా, న్యాయ వ్యవస్థపైనా కించపరిచే వ్యాఖ్యలు చేశారంటూ జస్టిస్ ఈశ్వరయ్యపై నమోదైన కేసులో కీలకమైన సాక్ష్యం మాయమైంది. జడ్జి రామకృష్ణ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ఒకటి పోలీస్ స్టేషన్ నుంచే చోరీకి గురి కావడం గమనార్హం. హైకోర్టు జడ్జితో తలపడి సస్పెన్షన్ కు గురైన రామకృష్ణతో జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా అప్పటి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్రకుమార్ మహేశ్వరిపైనా, న్యాయ వ్యవస్థను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఈ ఆడియో టేపులు లీక్ కావడంతో జస్టిస్ ఈశ్వరయ్యపై కేసు నమోదైంది. ఆ ఆడియో టేపులు నిజమేనని రామకృష్ణ కూడా ధ్రువీకరించారు.

ఈ సమయంలో మరో కేసులో మదనపల్లి పోలీసులు రామకృష్ణను అరెస్టు చేశారు. అప్పుడు ఆయన ఫోన్ సహా 17 వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అందులో నుంచి ఆయన ఫోన్ మాయమైంది. ఇదే విషయాన్ని పోలీసులు న్యాయస్థానంలో అఫిడవిట్ రూపంలో ఫైల్ చేశారు. అయితే, జస్టిస్ ఈశ్వరయ్య తనతో మాట్లాడిన అన్ని అంశాలూ అందులో ఉన్నాయని.. అందువల్లే కావాలనే ఆ ఫోన్ ను మాయం చేశారని రామకృష్ణ ఆరోపిస్తున్నారు. పోలీసులు ఆ ఫోన్ ను మంత్రి పెద్దిరెడ్డికి ఇవ్వగా.. ఆయన దానిని సజ్జల రామకృష్ణారెడ్డికి అందజేశారని పేర్కొంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

రాజకీయం ఉన్నంతవరకు పవన్ పేరు వినబడుతుంది: హైపర్ ఆది

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీల కూటమి విజయాన్ని పురస్కరించుకొని ఆదివారం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. కూటమి అఖండ విజయాన్ని గుర్తు చేసుకుంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో...

Gautham Ghattamaneni: లండన్ లో గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. నమ్రత ఎమోషన్

Gautham Ghattamaneni: తన కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ను చూస్తే మనసు ఉప్పొంగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar). ఈమేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ ‘

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్...

బూతుల్లేని రాజకీయం: ఆంధ్ర ప్రదేశ్ ఎంత అందంగా వుందో.!

రాజకీయం అంటేనే బూతు.! బూతులు మాట్లాడకపోతే రాజకీయాల్లో మనుగడ కష్టం.! ఎవరు ఎక్కువ బూతులు మాట్లాడగలిగితే, వాళ్ళకు అంత మంచి పదవులు.! ఇదీ, గడచిన ఐదేళ్ళలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నడిచిన రాజకీయం.!...

తెలుగు సినిమాకి ‘పవర్’ పండుగ.!

సినిమా థియేటర్లలోనే కాదు, బయట కూడా సమోసా ధర 10 రూపాయలకు పైనే పలుకుతోంది. కొన్ని చోట్ల అది 15 నుంచి 20 రూపాయల మేర ధర పలుకుతున్న సంగతి తెలిసిందే. కానీ,...