ఆన్ లైన్ బ్యాంకింగ్, నెట్బ్యాంకింగ్ వచ్చిన తర్వాత బ్యాంకు ఉద్యోగులకు చాలా వరకు కష్టం తగ్గంది. కస్టమర్ల తాకిడి చాలా వరకు తగ్గింది. ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటున్నా కూడా కస్టమర్లతో చిరాకు మాత్రం పోయింది అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో నెట్ బ్యాంకింగ్ పని చేయడం లేదు అంటూ అహ్మదాబాద్కు చెందిన ఎస్వీజ్యువెలర్స్ యజమాని తన బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఫిర్యాదు చేశాడు. మెయిల్ చేయమంటే మెయిల్ చేశాడు, ఎస్ఎంఎస్ చేయమంటే అదీ చేశాడు. కస్టమర్ కేర్కు కాల్ చేస్తే సరైన స్పందన లేదు.
అన్ని విధాలుగా ప్రయత్నించి చివరకు విసుగు వచ్చిన అతడు బ్యాంకుకు వెళ్లాడు. అక్కడ బ్యాంక్ మేనేజర్తో తనకు వెంటనే నెట్ బ్యాంకింగ్ సేవలు కావాలంటూ డిమాండ్ చేశాడు. అందుకు సంబంధించిన టెక్నికల్ టీమ్ను పిలిచి మాట్లాడుతూ ఉన్న సమయంలో బ్యాంకులోని ఒక కంప్యూటర్కు చెందిన సీపీయూను బలవంతంగా లాక్కు వెళ్లాడు. సిబ్బంది వారిస్తున్నా కూడా సీపీయూ లాక్కు వెళ్లడంతో ఆ సంఘటన కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. తర్వాత రోజు దాన్ని తెచ్చి ఇచ్చాడు. బ్యాంకు సొమ్ము చోరి చేయడంతో పాటు న్యూసెన్స్ చేశాడంటూ అతడిపై పోలీసులకు బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి తర్వాత వ్యక్తిగత పూచిపై బెయిల్ ఇచ్చారు.
727586 3947Extremely good post, thanks a whole lot for sharing. Do you happen to have an RSS feed I can subscribe to? 712977
281737 810304I like you blog (dsol, je suis francais, je parle mal anglais) 728129
474316 452797An intriguing discussion is going to be worth comment. I believe that you can write read far more about this topic, may possibly well definitely be a taboo topic but usually folks are inadequate to chat on such topics. To a higher. Cheers 454466