Switch to English

కుప్పంలో ఏఎస్‌ఐ ఆత్మహత్య

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమురు చెక్‌ పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ రాజేంద్ర రోజు మాదిరిగా విధులకు హాజరు కాకపోవడంతో ఉన్నతాధికారులు అతడికి కాల్‌ చేశారు. ఫోన్‌ ఎత్తక పోవడంతో అనుమానం వచ్చి ఆయన అద్దెకు ఉంటున్న ఇంటికి వెళ్లి చూడగా వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఏఎస్‌ఐ మృతి సంగతి తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు. ఎప్పుడు సరదాగా ఉండే రాజేంద్ర ఉరి వేసుకోవడం ఏంటీ అంటూ తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత సంవత్సరం పెనమూరు నుండి బదిలీపై కుప్పంకు వచ్చిన రాజేంద్ర వయస్సు 57 ఏళ్లు. రిటైర్మెంట్‌ వయసు దగ్గర పడుతున్న సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవలే రాజేంద్రకు చిత్తూరు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదిలి అయ్యింది. కాని లాక్‌ డౌన్‌ వల్ల అక్కడకు వెళ్లలేక పోయాడు. త్వరలో రిలీవ్‌ అవుతాడు అనుకుంటున్న సమయంలో ఇలా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

‘ఉస్తాద్’ క్యాన్సిల్ అవుతుందా? వాయిదా పడుతుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) సినీ కెరీర్ ఇప్పటివరకు ఒక లెక్క. ఇక మీదట మరో లెక్క. ఇంతకుముందు పవన్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే అటు సినిమాలు...

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: గురువారం 20 జూన్ 2024

పంచాంగం తేదీ 20-06-2024, గురువారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, గ్రీష్మ రుతువు. సూర్యోదయం: ఉదయం 5:31 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:36 గంటలకు. తిథి: శుక్ల త్రయోదశి ఉ 6.13 వరకు...

అసెంబ్లీలో జనసేనాని తొలి ప్రసంగం.! నాయకుడంటే ఇలా వుండాలి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే అందరి మన్ననలూ...

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ జగన్ ‘స్థానం’ ఏంటి.?

దేవుడి స్క్రిప్ట్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ‘ప్రతిపక్షం’ అనే స్థాయి కూడా ఇవ్వలేదు మరి.! పైన దేవుడు, ఇక్కడ ప్రజలు.. గూబ గుయ్యిమనేలా కొట్టారంటూ, 2019 ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో టీడీపీ...

బీజేపీలోకి జంప్ చేయనున్న వైసీపీ ఎంపీలు.!

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ముందు ముందు మరింత రసవత్తరంగా మారబోతోంది. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 అసెంబ్లీ, 4 లోక్ సభ సీట్లకు పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. లోక్ సభ...

Viral: మామిడి రూ.2400, మ్యాగీ ప్యాక్ రూ.300, మసాలా రూ.95..! ఎక్కడంటే..

Viral: వాతావరణ పరిస్థితులతోనో, వర్షాభావ పరిస్థితుల్లోనో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. కానీ.. బ్రిటన్లో (London) ఇందుకు భిన్నంగా ద్రవ్యోల్బణ పరిస్థితులతో ధరలు మండిపోతున్నాయి. బెండకాయలు కేజీ రూ.650, ఆరు మామిడికాయలు...