ప్రజలకి న్యాయం చేయడం కోసం జనసేన పార్టీ ఎవరిని విమర్శించడానికైనా, వారి వల్ల మంచి జరుగుతుందంటే కలిసి నడవడానికి మండుతుంది. మొదటి నుంచీ మోడీ పాలనని సమర్ధించిన జనసేన సభ్యులు అడపాదడపా కొన్ని విషయాల్లో వారి వఖరి సరి చేసుకోవాలని కూడా చెప్పింది. గత కొద్ది రోజులుగా ప్రతి ఉద్యమంలోనూ జనసేన బీజేపీతో కలిసి నడుస్తోంది.
కరోనా విపత్తు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు మరియు తీసుకుంటున్న చర్యలపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపిస్తూ ప్రెస్ నోట్ను విడుదల చేయడం జరిగింది.
మద్య తరగతి వారికి, వేతన జీవులకు, చిరు వ్యాపారస్తులకు కేంద్రం తీసుకున్న నిర్ణయం కాస్త ఊరట కలిగించే విధంగా ఉందని పవన్ అభిప్రాయ పడ్డారు. ఆత్మనిర్భర్ ప్యాకేజీలో పేదలు మరియు వేతన జీవుల గురించి చేసిన కేటాయింపులు వారికి చాలా మేలు చేస్తాయని అన్నారు.
లక్షన్నర వరకు వడ్డీ రాయితీ రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు తీసుకున్న వారికి కాస్త ఉపశమనం కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ఆదాయపు పన్ను రీఫండ్ చెల్లింపు జాప్యంను తగ్గించడం ద్వారా 14 లక్షల మందికి ఊరట లభించిందని ఈ సందర్బంగా పవన్ ప్రెస్ నోట్లో అభిప్రాయ పడ్డారు.
166342 768528really nice post, i surely adore this website, keep on it 688259
822810 76963Keep all the articles coming. I love reading through your things. Cheers. 430531
488951 293165There is noticeably plenty of funds to understand about this. I suppose you made specific good points in functions also. 164532
220379 579915Some times its a pain in the ass to read what weblog owners wrote but this website is genuinely user pleasant! . 63674
731865 834444The vacation delivers on offer are : believed a selection of some of the most selected and in addition budget-friendly global. Any of these lodgings tend to be extremely used along units might accented by means of pretty shoreline supplying crystal-clear turbulent waters, concurrent with the Ocean. hotels packages 724916