Switch to English

సీమలో ఫ్యాక్షన్‌ రాజకీయం మళ్ళీ పడగ విప్పుతోందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,360FansLike
57,764FollowersFollow

రాయలసీమ.. అనగానే సినిమాల్లో చూపించిన ఫ్యాక్షన్‌ చాలామందికి గుర్తుకొస్తుంటుంది. సినిమాల్లో చూపించిన దానికంటే ఎక్కువ ‘హింస’ ఫ్యాక్షన్‌ రాజకీయాల్లో వుండేదని అక్కడివారు చెబుతారు. అయితే, ఇప్పుడు ఆ ‘వేడి’ తగ్గింది. ‘ఎప్పుడూ చంపుకోవడం.. చచ్చిపోవడమేనా.?’ ఆన్న ఆవేదనతో అక్కడి ప్రజలు, నాయకులు క్రమక్రమంగా ఫ్యాక్షన్‌కి గుడ్‌ బై చెప్పారు. అయితే, రాజకీయ కక్షల్లో ఆనాటి ఫ్యాక్షన్‌ ప్రభావం ఇంకా కన్పిస్తూనే వుందనుకోండి.. అది వేరే విషయం.

ఇక, కర్నూలు జిల్లా విషయానికొస్తే, భూమా కుటుంబానికి ఒకప్పుడు ఫ్యాక్షన్‌లో ఘన చరిత్రే వుండేది. కానీ, భూమా నాగిరెడ్డి క్రమక్రమంగా ఆ ఫ్యాక్షన్‌ని పక్కన పెట్టారు. కానీ, మళ్ళీ ఇప్పుడు.. ఇన్నాళ్ళకు మళ్ళీ కర్నూలు జిల్లాలో.. మరీ ముఖ్యంగా ఆళ్ళగడ్డలో ఫ్యాక్షన్‌ రాజకీయాలు పడగ విప్పుతున్నట్లుగా కన్పిస్తోంది. ‘ఇది నిజానికి ఫ్యాక్షన్‌ రాజకీయం కాదు.. ఇది రాజకీయ ఆధిపత్య పోరు మాత్రమే.. దీన్ని ఫ్యాక్షన్‌తో కలపొద్దు..’ అంటున్నారు కర్నూలు జిల్లా ప్రజానీకం. మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. మరో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి మధ్య గత కొద్ది రోజులుగా సవాళ్ళ పర్వం నడుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి వెనుక వైసీపీ నేతల హస్తం వుందన్నది భూమా అఖిలప్రియ వాదన. అయితే, తాను నిఖార్సయిన టీడీపీ వాదినని ఏవీ సుబ్బారెడ్డి చెబుతున్నారు.

ఇద్దరూ టీడీపీ నేతలే అయినప్పుడు ఈ రగడ ఎందుకు.? సవాళ్ళు ప్రతి సవాళ్ళ పర్వం ఎందుకు.? ‘నన్ను చంపేందుకు భూమా అఖిల ప్రియ, ఆమె భర్త ప్రయత్నిస్తున్నారు..’ అంటూ ఏవీ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. ‘ఆ అవసరమే మాకు లేదు..’ అని భూమా కుటుంబం చెబుతోంది. చినికి చినికి గాలి వానగా మారింది ఈ వ్యవహారం. ఏవీ సుబ్బారెడ్డి హత్యకు ‘సుపారీ’ కుదరడం, ఈ క్రమంలో భూమా అఖిలప్రియ, ఆమె భర్తపై కేసులు నమోదవడం తెల్సిన విషయాలే. ‘ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదు’ అని అఖిలప్రియ చెబుతున్నా.. పరిస్థితులు ఆమెకు వ్యతిరేకంగానే మారుతున్నాయి. ఇంత జరుగుతున్నా, జిల్లా టీడీపీ ముఖ్య నేతలెవరూ ఈ వివాదాన్ని చల్లార్చేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. ‘మీ కుటుంబానికి నేను పెద్దగా వ్యవహరిస్తా..’ అని అప్పట్లో చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు కనీసం.. ఇరు వర్గాల్నీ పిలిచి సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నేను ‘ ఓజీ ‘ అంటే.. ప్రజలు ‘క్యాజీ ‘ అంటారు…...

పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ ని ఆయన అభిమానులు బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఉప్పాడ లో జరిగిన వారాహి...

‘పేక మేడలు’ సినిమా నుంచి ‘ఆనందం అత్తకు స్వాహా’ పాట విడుదల

' నా పేరు శివ', ' అంధగారం ' వంటి డబ్బింగ్ చిత్రాలతో అలరించారు వినోద్ కిషన్. ఇటీవల ఆయన ' గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'...

చరణ్ అన్న చేసిన సాయానికి రుణపడి ఉంటా.. డాన్స్ మాస్టర్ జానీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన లకు డాన్స్ మాస్టర్ జానీ ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టినరోజున ఇంటికి పిలిపించి తనపై ఎంతో ప్రేమ చూపించారని...

విశ్వక్ సేన్ డేరింగ్ స్టెప్.. ‘ లైలా ‘ గా మారిన...

'గామి' ఇలాంటి ప్రయోగాత్మక చిత్రంతో అలరించిన మాస్ హీరో విశ్వక్ సేన్.. మరో ప్రయోగంతో రెడీ అయిపోయారు. విభిన్న పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరైన విశ్వక్...

పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో రాబోతున్న కిరణ్ అబ్బవరం?

రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పుడు ఈ యంగ్ టాలెంటెడ్ హీరో భారీ పీరియాడిక్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

పవన్ కళ్యాణ్.. ఇకపై పిఠాపురం వాస్తవ్యులు

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అక్కడ 3.52 ఎకరాల స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం, ఇల్లింద్రాడ...

జనంలోకి జగన్.! ఇకపై ‘పరదాలు’ లేకుండా.!

దేశ రాజకీయ చరిత్రలో ‘పరదా’ రాజకీయ నాయకుడనే దారుణమైన గుర్తింపు ఒక్క వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కింది. అమరావతి రైతుల నిరసన నుంచి తప్పించుకునేందుకు, అసెంబ్లీకి వెళ్ళే క్రమంలో ‘పరదా’ మార్గాన్ని...

గురు శిష్యుల భేటీ.! తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య సమస్యలు తీరతాయా.?

అసలు సమస్యలు ఏమున్నాయని తెలుగు రాష్ట్రాల మధ్యన.? లేకపోవడమేంటి, నీటి పంపకాల దగ్గర్నుంచి, చాలా సమస్యలున్నాయి. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారాలున్నాయి. చెప్పుకుంటూ పోతే, బోల్డన్ని సమస్యలున్నాయ్. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక,...

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆ అవినీతిని అంతమొందించగలరా.?

తిరుమల కొండపై రాజకీయ అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కలియుగ ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వరస్వామిని హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అలాంటి శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువు దీరిన తిరుమల...

Janasena: దటీజ్ జనసేన.. తమ ఎమ్మెల్యేకు కారు లేదని.. జనసైనికులు ఏం చేశారంటే..

Janasena: జనసేన (Janasena) పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు (Chirri Balaraju)కు స్థానిక ప్రజాప్రతినిధి కరాటం రాంబాబు సహకారంతో జనసైనికులు విరాళాలు పోగు చేసి కారు బహుమతిగా ఇవ్వడం సర్వత్రా...

ఎక్కువ చదివినవి

రిజల్ట్ చూసి షాకయ్యా.. హిమాలయాలకు వెళ్ళిపోదామనుకున్నా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మాజీ సీఎం జగన్ డిప్రెషన్ కి గురైనట్లు తెలుస్తోంది. గతవారం ఆయన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలతో సమావేశమైన విషయం తెలిసిందే....

సుద్ద పూసలా మారిపోయిన కమెడియన్ అలీ.!

నీ స్నేహితుడ్ని ఎవరైనా తిడితే ఏం చేస్తావ్.? స్నేహితుడ్ని వెనకేసుకొస్తావ్.! స్నేహితుడి కోసం అవసరమైతే ఎవరితో అయినా కొట్లాడతావ్.! ఇది స్నేహ ధర్మం.! కానీ, కమెడియన్ అలీ ఏం చేశాడు.? స్నేహితుడు పవన్ కళ్యాణ్‌ని...

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎంకి తెలంగాణ ఘన స్వాగతం

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏపీలో పవన్ క్రేజ్‌ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో...

హిమాలయాలకు వెళితే, జగన్‌ని రానిస్తారా.?

భారత దేశ పౌరుడిగా, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఆయన్ని ఎవరైనా ఆపగలరా.? కానీ, దేశ సరిహద్దులు దాటి, హిమాలయాలకు అటువైపు వెళ్ళాలంటే మాత్రం కోర్టు అనుమతి తప్పనిసరి....

Hathras: ఆధ్యాత్మిక కేంద్రంలో భారీ తొక్కిసలాట.. 116 మంది మృతి

Hathras: ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ (Hathras) లో జరిగిన తొక్కిసలాట యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురి చేసింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకూ 116 మంది మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది....