Switch to English

Viral: మామిడి రూ.2400, మ్యాగీ ప్యాక్ రూ.300, మసాలా రూ.95..! ఎక్కడంటే..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,366FansLike
57,764FollowersFollow

Viral: వాతావరణ పరిస్థితులతోనో, వర్షాభావ పరిస్థితుల్లోనో కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం తెలిసిందే. కానీ.. బ్రిటన్లో (London) ఇందుకు భిన్నంగా ద్రవ్యోల్బణ పరిస్థితులతో ధరలు మండిపోతున్నాయి. బెండకాయలు కేజీ రూ.650, ఆరు మామిడికాయలు రూ.2400.. ఇలా ధరలు మండిపోతున్నాయి. స్థానిక భారతీయ స్టోర్స్ లోని ధరలతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పలువురు భారతీయులు లండన్లో తాము ఎదుర్కొంటున్న నిత్యావసరాల ధరలను పోస్ట్ చేస్తున్నారు. ఇందులో ఇండియాలో రూ.20కి దొరికే మసాలా అక్కడ రూ.95 వరకూ ఉంది. పన్నీర్ కూడా రూ.700, మ్యాగీ నూడుల్స్ రూ.300, కాకరకాయలు రూ.650 ఉన్నట్టు చెప్తున్నారు. దీంతో స్థానికంగా భారతీయులు ఈ ధరలతో హడలెత్తిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ పోస్ట్ చేశారు.

నిజానికి భారత్ రూపాయలకు, లండన్ పౌండ్స్ కు విలువలో తేడా ఉంటుందని తెలిసిందే. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ధరలు మరింత ఎక్కువగా ఉండటమే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kamal Haasan: ‘ఇష్టంలేక ఆ పని చేశా’.. భారతీయుడు సినిమాపై కమల్...

Kamal Haasan: అవినీతిని అంతం చేయాలనే కథాంశంపై కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘భారతీయుడు’. నాడు బ్లాక్ బస్టర్ హిట్టయిన సినిమా...

Rajamouli: ఆస్కార్ నుంచి రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం..

Rajamouli: ఆర్ఆర్ఆర్ (RRR) తో ప్రపంచ సినిమా వేదికపై తెలుగు సినిమా సత్తాను సగర్వంగా నిలబెట్టారు రాజమౌళి. యావత్ ప్రపంచం ఆర్ఆర్ఆర్ సినిమాను, నటీనటుల్ని, రాజమౌళి...

Renu Desai: నా కుమార్తె బాధ, నా శాపం మిమ్మల్ని వెంటాడతాయి:...

Renu Desai: భార్య అనా, కుమారుడు అకీరాతో కలిసి ప్రధాని మోదీని పవన్ (Pawan Kalyan) ఆమధ్య కలిసారు. ఆ ఫొటోను క్రాప్ చేసి రేణూ...

హీరోయిజం చూపించాలని కాదు .. కథ నచ్చి చేసిన సినిమా ‘బడ్డీ...

గెలుపోటములతో సంబంధం లేకుండా వైవిధ్య సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు అల్లు శిరీష్. ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న చిత్రం 'బడ్డీ '. శ్యామ్ ఆంటోన్ దర్శకత్వం...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వకీల్ సాబ్ బ్యూటీ అనన్య...

Ananya Nagalla: సైబర్ నేరగాళ్లు ఉచ్చులోకి వకీల్ సాబ్ బ్యూటీ అనన్య నాగళ్ల (Ananya Nagalla) చిక్కుకున్నారు. ఆమెను మోసం చేసే ప్రయత్నం చేశారు. మీ...

రాజకీయం

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావు పేట లో ఆయన్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ ఆఫీసుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ని మాచర్ల కోర్టు ముందు హాజరు...

కాంగ్రెస్‌లో వైసీపీ విలీనమా.? అసలేం జరుగుతోంది.?

కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారట. ఇదే డీకే శివకుమార్‌తో సంప్రదింపులు జరిపాకే, కాంగ్రెస్ పార్టీలోకి దూకేశారు...

ప్రతిపక్ష హోదా బిచ్చమేస్తానని.. దాన్నేఅడుక్కుంటున్న దుస్థితి ఏల జగన్.?

చేసిన పాపం ఊరికే పోదు.! రాజకీయాల్లో ఇది ఇంకా బాగా పనిచేస్తుంది.! 2019 ఎన్నికల్లో బంపర్ మెజార్టీ కొట్టి, విర్రవీగిన వైసీపీకి, ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ ప్రకారం కేవలం 11 సీట్లు మాత్రమే...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...

అసెంబ్లీలో మాట్లాడే పరిస్థితి లేదు… స్పీకర్ కి మాజీ సీఎం జగన్ లేఖ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10 శాతం సీట్లు గెలుచుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో...

ఎక్కువ చదివినవి

ఓ పిల్ల కాలువ, ఇంకో పిల్ల కాలువని సముద్రంలో కలిపేయనుందా.?

కాంగ్రెస్ పార్టీని దూషించిన నోటితోనే, కాంగ్రెస్ పార్టీని పొగుడుతున్నారు వైఎస్ షర్మిల. రాజకీయం అంటేనే అంత.! నిజానికి, ఇదేమీ తప్పు కాకపోవచ్చు.! ఇది రాజకీయం. రాజకీయం అన్నాక ఎత్తుపల్లాలుంటాయి, వ్యూహ ప్రతివ్యూహాలూ వుంటాయ్.! కాకపోతే,...

అసెంబ్లీలో జనసేనాని తొలి ప్రసంగం.! నాయకుడంటే ఇలా వుండాలి.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో తొలిసారి ప్రసంగించారు. పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం కూడా అయిన కొణిదెల పవన్ కళ్యాణ్, అసెంబ్లీలో తన తొలి ప్రసంగంతోనే అందరి మన్ననలూ...

Gautham Ghattamaneni: లండన్ లో గౌతమ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్.. నమ్రత ఎమోషన్

Gautham Ghattamaneni: తన కుమారుడు గౌతమ్ (Gautham Ghattamaneni) ను చూస్తే మనసు ఉప్పొంగిపోతోందని సంతోషం వ్యక్తం చేశారు నమ్రతా శిరోద్కర్ (Namrata Sirodkar). ఈమేరకు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్...

‘బెంగ’లూరుకి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.! ఎందుకోసమో.!

‘బెంగ’ ఎందుకు పట్టుకుంది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి. అసెంబ్లీ సమావేశాల్ని మధ్యలోనే వదిలేసి, సొంత నియోజకవర్గం పులివెందులకు వెళ్ళిపోయిన వైఎస్ జగన్, అక్కడి నుంచి బెంగళూరుకి ఎందుకు వెళుతున్నారబ్బా.? వైసీపీ శ్రేణులకే అర్థం...

వైసీపీ కి ప్రతిపక్ష హోదా కావాలట.. మరి పవన్ అలా అనుకోలేదే!

ప్రజా సమస్యలు వినిపించడానికి.. సభలో చట్టబద్ధ భాగస్వామ్యం ఉండటానికి తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ మాజీ సీఎం జగన్ స్పీకర్ కి లేఖ రాశారు. ప్రతిపక్షంలో కూర్చోవాలంటే కనీసం 10 శాతం సీట్లు...